మనస్సుకు ప్రశాంతత కొరకు.......!!


శుక్రవారం రోజు దేవికి వెలిగించే దీపం మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తుంది .
శుక్రవారం రోజు దేవికి నిమ్మకాయల దీపాన్ని వెలిగించి
పెరుగు అన్నం ,
లేదా పెసరపప్పు ,
లేదా వడపప్పు ,
లేదా పానకం ,
లేక మజ్జిగ
లేక పండ్లను దేవికి నైవేద్యము పెట్టి తరువాత సుమంగళికి ఇవ్వాలి .
కుదిరితే పసుపు , కుంకుమ , పూలు , గాజులు , జాకెట్టు ముక్క , చీరలు ఇస్తే దేవికి చాలా ఇష్టం .
తాంబూలం దానం మరియు శక్తికి తగినట్లు గా దక్షిణ ఇచ్చి సుమంగళికి నమస్కారం చేయాలి .. ఇలా చేస్తే తలచిన కార్యాలు ఎటువంటి ఆటకం లేకుండా శుభప్రదంగా , త్వరగా నెరవేరతాయి .

No comments:

Post a Comment