ఎవరైన ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ...........!!

ఎవరైన ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారి కోసం గరిక కణువులను కుప్పగా పోసి శివపూజ అనంతరం ప్రవాహానదిలో నిమర్జన చేయుట వలన ప్రాణాపాయ పరిస్థితి నుండి బయట పడగలరు .

No comments:

Post a Comment