సర్వారిష్టాల నుండి బయటపడుటకు ............!!

నిమ్మకాయని రెండు సమభాగములు చేసి దానిలోని గుజ్జుని తొలగించి డొప్పతో డొప్ప అమర్చి మంగళ ,శుక్రవారాల్లో గాని ,అమావాస్య రోజుల్లోగాని ,రాహుకాలంలో గాని నువ్వులనూనెతో లేదా ఆవునూనెతో దీపారాధన చేస్తే గృహదోషాలు తొలగుతాయి . సర్వారిష్టాల నుండి బయటపడతాయి . కుజ ,శుక్ర ,రాహు ,కేతు గ్రహాలు కలిగించే బాధలు వైదొలుగుతాయి . స్త్రీలకు సౌభాగ్యాన్నిస్తుంది . ప్రయోగ బాధలు తొలగుటకు అంకుశం వంటిది . సంకల్ప సిద్ధితో దీనిని చేస్తే కోర్కెలు తొందరగా నెరవేరతాయి.

No comments:

Post a Comment